Home » Raghubar Das
తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వి.రామారావు, విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయల తరువాత ఇంద్రసేనారెడ్డి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఇద్దరు బీజేపీ నేతల�
గతంలో మహారాష్ట్రలో సంభవించిన వరదలకు రత్నగిరి జిల్లాల్లో తివారి డ్యామ్ కు గండిపడి పలువురు మృతి చెందారు. డ్యామ్ కు గండి పడటానికి పీతలే కారణమని నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ తెలిపటంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు అటువ