Home » Rahkeem Cornwall
మొత్తం 120 బంతులు ఉండే మ్యాచ్లో అతడే 77 బంతులను ఆడి 205 పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన క్రికెటర్ వెస్టిండీస్ ఆల్రౌండర్ రకీం కార్నెల్. మన వాళ్లకు అతడు అంతగా తెలియకపోవచ్చు. ఎందుకంటే తన జాతీయ జట్టు తరఫున ఆడింది తొమ్మిది టెస్టులు మాత్రమే. అయితే
టీ20 క్రికెట్లో వెస్టిండీస్ టెస్ట్ స్పెషలిస్ట్ రహ్కీమ్ కార్న్వాల్ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అట్లాంటా ఓపెన్ 2022 లీగ్లో కేవలం 77 బంతుల్లో 205 పరుగులు చేశాడు. ఇందులో 22 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి.