కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశించింది. రాహుల్ తో కలిసి ఇవాళ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ప్రభను పెంచేందుకు కాదని, దేశంలోని పర
కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్ చేరుకుంది. గత రాత్రి జమ్మూకశ్మీర్ చేరుకున్న నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తన ఇంటికి చేరుకున్నట్లు �
ప్రత్యర్థులు ‘పప్పూ’ అంటూ మిమ్మల్ని సంబోధిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనిప్రశ్నించగా.. నన్ను తిట్టినా కొట్టినా నేను మాత్రం ఎవరినీ ద్వేషించను అంటూ రాహుల్ సమాధానం ఇచ్చారు. నాకెన్ని పేర్లు పెట్టినా లెక్కచేయను, జీవితంలో ఏదీ జరగక, జీవ
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో తమ పార్టీ గెలుపునకు గాంధీ కుటుంబమే కారణమని ఖర్గే చెప్పారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర కూడా తమ పార్ట
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జున్ ఖార్గే నేతృత్వంలో ఆదివారం పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు రెండు కీలక నిర్ణయాలు �
రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు సలహా ఇచ్చారు. జై సియారామ్ అంటే ఏంటి? జై సీత, జై రామ్, సీత, రాముడు ఒక్కటే, అందుకే జై సియారామ్ లేదా జై సీతారామ్ అనాలి. రాముడు సీత గౌరవంకోసం పోరాడాడు. సమాజంలో సీతలాంటి స్త్రీలను జయసియారామ్ అని పిలువాలి.