-
Home » #rahulgnadhi
#rahulgnadhi
Rahul Gandhi : వయానాడ్ పర్యటనకు బయలుదేరిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి తన సొంత లోక్సభ నియోజకవర్గమైన వయానాడ్ కు బయలుదేరారు. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై లోక్సభ ఎంపీగా సస్పెండైన రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ తర�
Rahul Gandhi : రాహుల్ గాంధీకి కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం.. గోవా నుంచి ఢిల్లీకి జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్కపిల్లలు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి కుక్క పిల్లలంటే ఎంతో ఇష్టం. ఉత్తర గోవాలోని మపుసా పట్టణంలోని డాగ్ కెన్నెల్ నుంచి జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్క పిల్లలను రాహుల్ కొనుగోలు చేశారు....
Bharat Jodo Yatra: కశ్మీర్లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.. రాహుల్తో కలిసి పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశించింది. రాహుల్ తో కలిసి ఇవాళ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ప్రభను పెంచేందుకు కాదని, దేశంలోని పర
Bharat Jodo Yatra: జమ్మూకశ్మీర్ చేరుకున్న భారత్ జోడో యాత్ర.. ఎక్కడ, ఎప్పుడు ముగియనుందంటే?
కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్ చేరుకుంది. గత రాత్రి జమ్మూకశ్మీర్ చేరుకున్న నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తన ఇంటికి చేరుకున్నట్లు �
Rahul Gandhi: నాకు కాబోయే భార్య వారిద్దరిలా ఉండాలి.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రత్యర్థులు ‘పప్పూ’ అంటూ మిమ్మల్ని సంబోధిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనిప్రశ్నించగా.. నన్ను తిట్టినా కొట్టినా నేను మాత్రం ఎవరినీ ద్వేషించను అంటూ రాహుల్ సమాధానం ఇచ్చారు. నాకెన్ని పేర్లు పెట్టినా లెక్కచేయను, జీవితంలో ఏదీ జరగక, జీవ
Congress-Himachal: హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపుపై ఖర్గే, రాహుల్ గాంధీ స్పందన
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో తమ పార్టీ గెలుపునకు గాంధీ కుటుంబమే కారణమని ఖర్గే చెప్పారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర కూడా తమ పార్ట
Congress Party: భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతుంది..? స్టీరింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు..
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జున్ ఖార్గే నేతృత్వంలో ఆదివారం పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు రెండు కీలక నిర్ణయాలు �
Rahual Gandhi: బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ సలహా.. మండిపడుతున్న బీజేపీ శ్రేణులు.. ఎందుకంటే?
రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు సలహా ఇచ్చారు. జై సియారామ్ అంటే ఏంటి? జై సీత, జై రామ్, సీత, రాముడు ఒక్కటే, అందుకే జై సియారామ్ లేదా జై సీతారామ్ అనాలి. రాముడు సీత గౌరవంకోసం పోరాడాడు. సమాజంలో సీతలాంటి స్త్రీలను జయసియారామ్ అని పిలువాలి.