Home » Raichur district
అతి వేగంతో వచ్చిన కారు ఓ బైక్ను, విద్యార్ధినులను ఢీ కొట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ ప్రమాద ఘటన వీడియో వైరల్ అవుతోంది.
కర్ణాటకలో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోగా భార్య తన ఆరు నెలల కుమారుడికి ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.
Karnataka college lecturer herds sheep : కరోనా దెబ్బకు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. వీరిలో చదువు చెప్పే గురువుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. విద్యాసంస్థలన్నీ మూసివేయటంతో వాటిపై ఆధారపడి జీవించేవారంతా నడిరోడ్డుమీద పడ్డారు. విద్యాబుద్ధులు చెప్పే టీచ�
బెంగళూరులో వివాదాస్పద పోస్టు చేసిన అనంతరం ఎలాంటి వాతావరణం నెలకొన్నదో అందరికీ తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో సేమ్ సీన్ నెలకొంది. కానీ..అల్లర్లు కాకుండా..పోలీసులు సమయస్పూర్తిగా వ్యవహరించడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ద