Home » Raiganj
పశ్చిమ బెంగాల్, రాయ్ గంజ్ లోని మూడు పోలింగ్ బూత్ ల్లో ఏప్రిల్ 29న రీపోలింగ్ జరుగనుంది. హిందువుల కోసం ప్రత్యేకించి ఈ మూడు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు.