Home » Railway charges
వందేభారత్ రైలు ప్రయాణికులకు భారత రైల్వేశాఖ గురువారం శుభవార్త వెల్లడించింది. దేశంలో తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న వందేభారత్ రైళ్ల ఛార్జీలను తగ్గించాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది.
Local Trains: మినిష్ట్రీ ఆఫ్ రైల్వేస్ బుధవారం ఓ క్లారిటీ ఇచ్చింది. తక్కువ దూరాలకే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుంది.. ఇదంతా అవసరం లేని ప్రయాణాలు తగ్గించడం కోసమేనని వెల్లడించింది. లాక్డౌన్ తర్వాత ఈ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు చెప్పారు. 2020 మార్చి 25నుంచి ర�
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో షాక్ ఇచ్చింది. స్వల్పంగా రైల్వే ఛార్జీలు పెంచింది.