Home » railway line
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సక్రేలి గేట్ సమీపంలో ఓ ట్రక్కు హైటెన్షన్ రైల్వే విద్యుత్ లైన్ను తాకడంతో మంటలు చెలరేగాయి. ఓవర్లోడ్ తో వస్తున్న ట్రక్కుకు రైల్వే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ వైర్ తాకింది. దాని కారణంగా ట్రక్కులో మంటలు చెలరేగాయి....
మయన్మార్ గుండా హిందూ మహా సముద్ర ప్రాంతంతో తమ దేశాన్ని అనుసంధానించే కొత్త రైల్వే మార్గాన్ని ఆగస్టు-25న చైనా ప్రారంభించింది. చైనా వైపు బోర్డర్ లో దీన్ని ప్రారంభించింది.
వలస కూలీల బతుకులు తెల్లారిపోయాయి. నిద్రలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయారు. పట్టాలపై పడుకున్న వారిపై నుంచి రైలు వెళ్లడంతో 15 మంది వలస కూలీలు చనిపోయారు. అత్యంత విషాదకరమైన ఈ’ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పలువురు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్త�