Home » RAJ GHAT
Gandhi Jayanti: జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్�
జీవితంలో మొట్ట మొదటిసారిగా రాజ్ ఘాట్ లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నానని తెలిపారు. తనతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించండి అని పిలుపునిచ్చారు. ఈరోజు 2కోట్ల10 లక్షల మంది తనతో పాటు ఉపవాసం ఉంటున్నారని వెల�
21శతాబ్దం..భారత శతాబ్దంగా మారుతోందని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న అమెజాన్ అధినేత బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకూ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం డిసెంబర్ 22న రాజ్ఘాట్ వద్ద ధర్నా నిర్వహిస్తోం�
ఢిల్లీలోని సఫ్థార్ గంజ్ హాస్పిటల్ లో శుక్రవారం అర్థరాత్రి ట్రీట్మెంట్ పొందుతూ మరణించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రజలు స్వచ్ఛందంగా రాజ్ ఘాట్ నుంచి ఇండియా గేట్ వరకు చేపట్టిన కొవ్వొత్తుల ర్యా�