Home » Rajahmundry
Covid New Strain Tension Rajahmundry : రాజమండ్రిలో కరోనా న్యూ స్ట్రెయిన్ టెన్షన్ పట్టుకుంది. యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నెల 21న యూకే నుంచి మహిళ ఢిల్లీ వచ్చింది. అక్కడే మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. రిపోర�
mp margani bharat: ఏపీలో స్థానిక ఎన్నికల మంటలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఎన్నికల కమిషన్ అంటుంటే, ప్రభుత్వం మాత్రం నో అంటోంది. కరోనా తగ్గిందని ఈసీ అంటుంటే, కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన�
Elugubanti Haribabu: బెజవాడ భూ మాఫియాపై సీఐడీ ఫోకస్ చేసింది. ఎలుగుబంటి హరిబాబు భూదందాకు సహకరించిన అధికారులపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారుల విచారణకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. హరిబాబుకు సహకరించిన ఐదుగురు రెవెన్యూ, నలుగురు పోలీ�
rape attempt on minor girl: చేసిందే పాడుపని.. సభ్య సమాజం తలదించుకునే పని.. మత్తులో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసి.. నిజం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు ముగ్గురు కామాంధులు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో.. బాధితురాలి తండ్రి ఆత్మహత్యా�
తూర్పుగోదావరి జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ల సస్పెషన్లు పోలీస్శాఖలో కలకలం రేపుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి కొందరు.. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం మరికొందరు చేస్తోన్న ఓవరాక్షన్పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. గడిచిన
సహాయాన్ని అడ్వాన్ టేజ్ గా మార్చుకుంది ఓ మహిళ. ఉద్యోగం ఇప్పించిన పాపానికి నరకం చూపించింది. తను కూడా ఓ మహిళను అనే విషయాన్ని మరిచిపోయి దుర్మార్గంగా ప్రవర్తించింది. పేదరికాన్ని ఆసరగా చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. ఏకంగా పది మంది య�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. ఏపీ ప్రభుత్వపై ఆయన ఫైర్ అయ్యారు. ఏపీలో దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. రాజమండ్రిలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం అ
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో ఓటమి తర్వాత నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి.. ఆ ధైర్యం మనకు ఉంది కాబట్టే మనం ఇంకా నిలబడి ఉన్నాం అని అన్నారు. నేను ముఖ్యమంత్రి అవ్వడానికో, సంప
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ముఖ్య నాయకులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. రాజకీయ అనుభవం ఉన్నా కూడా మళ్లీ పార్టీ పెట్టడానికి చాలా ధైర్యం కావాలని, ఏం జరుగుద్ది మహా అయితే చచ్చిపోతాం అనుకుని జనసేన పార్టీ ప�
ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ కు లేఖ రాశారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి