Rajahmundry

    టీడీపీకి వెన్నుపోటు పొడిచిన వారిని వదిలిపెట్టను : చంద్రబాబు వార్నింగ్

    May 4, 2019 / 11:07 AM IST

    అమరావతి : తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారి బండారం త్వరలోనే బయటపడుతుందని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కొందరు సీనియర్లు పార్టీకి వెన్ను�

    ఆలీ…ఇదేనా స్నేహమంటే : పవన్ కళ్యాణ్

    April 8, 2019 / 04:19 PM IST

    జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  హీరో కమ్ కమేడియన్ ఆలీ ఫిల్మ్  ఇండస్ట్రీలో మంచి స్నేహితులని అందరికీ  తెలుసు.

    జయభేరి సొమ్ము 2 కోట్లు స్వాధీనం 

    April 4, 2019 / 03:05 AM IST

    హైదరాబాద్:  హైదరాబాద్ హై టెక్ సిటీ  రైల్వే స్టేషన్ వద్ద  నగదు తరలిస్తున్న జయబేరి గ్రూప్ సంస్ధలకు చెందిన ఇద్దరు వ్యక్తులను  బుధవారం రాత్రి  సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు�

    పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు ATM : మోడీ కొత్త డైలాగ్

    April 1, 2019 / 10:09 AM IST

    రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుని యూ టర్న్ బాబుగా అభివర్ణించిన ప్రధాని మోడీ.. చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్

    ఏపీ పర్యటనపై మోడీ ట్వీట్: ప్రజలు మార్పు కోరుకుంటున్నారు  

    April 1, 2019 / 05:08 AM IST

    ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఏపీలో మరోసారి పర్యటించనున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో స్పందించారు. ఏపీలో తనది రెండో పర్యటన అని…ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని తాను నమ్ముతున్నానన్నారు. ఏపీ ప్రజలు టీడీపీ అవినీతి, కుటుంబ రాజకీయలను కోరుకోవటంలే�

    ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌తో చేతులెలా కలుపుతారు?

    March 14, 2019 / 02:33 PM IST

    రాజమండ్రి : ఆంధ్రులను ద్రోహులు, కుట్రదారులు అని తిట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో చేతులు ఎలా కలుపుతారు? అని వైసీపీ చీఫ్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం

    జనసేన మేనిఫెస్టో : భూములిచ్చే రైతులకు పరిశ్రమల్లో వాటా

    March 14, 2019 / 01:25 PM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ పార్టీ ప్రకటించని విధంగా పవన్ హామీలు ఇచ్చారు. దేశానికి వెన్నెముక అయిన రైతులపై వరాల జల్లు కురిపించారు. జనసేన అధికారంలోకి వస్తే భూములిచ్చే రైతులకు పరిశ్రమల్లో వాట�

    కడప, పులివెందుల ఎంపీ టికెట్లు బీసీలకు ఇస్తారా : జగన్ కు పవన్ సవాల్

    March 14, 2019 / 01:08 PM IST

    రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు. కడప, పులివెందుల ఎంపీ స్థానాలను బీసీలకు ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. బీసీ సదస్సులు పెట్టి గొప్పలు చెప్పుకోవడం కాదని జగన్ పై మండిపడ్డారు. పవన్ ను కాపు వ్యక్తిగా చూస్తున్�

    మురళీమోహన్‌కు ఏమైంది..?

    March 6, 2019 / 01:42 PM IST

       రాజమహేంద్రవరం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ఏకంగా సీన్‌లో ఉండడం లేదని చెప్పేయడంతో పాలకపార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడింది. కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. సినీ ప్రముఖుడు, ఎంపీ మురళీ మ�

    రాజమండ్రి రూరల్ లో టీడీపీ  హ్యాట్రిక్ కొడుతుందా ?

    February 10, 2019 / 12:46 PM IST

    రాజమండ్రి : రాజమండ్రి రూరల్‌ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన చందన రమేశ్‌ బీసీ కార్డు ప్రయోగించి విజయం సాధించారు. 2014లో చివరి నిమిషంలో ట�

10TV Telugu News