Home » Rajamouli Family
ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ కోసం రాజమౌళి తమిళనాడు వెళ్లారు. అక్కడ టెంపుల్స్, బీచ్, రిసార్ట్స్ లలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు జక్కన్న. ఇటీవలే ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన రాజమౌళి తాజాగా తమిళనాడుని పొగుడుతూ ట్వీట్ చేశాడు.
ఇన్నాళ్లు RRR తో బిజీగా ఉండి ఇటీవలే కొద్దిగా ఖాళీ అయ్యారు రాజమౌళి. త్వరలో మళ్ళీ మహేష్ సినిమాతో బిజీ కానున్నారు. దీంతో ఈ గ్యాప్ లో ఫ్యామిలీకి సమయం కేటాయించారు. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు జక్కన్న.
ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో సింహాద్రి సినిమాను చూడటానికి థియేటర్స్ కి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు కూడా సింహాద్రి రీ రిలీజ్ చూడటానికి వస్తున్నారు. సింహాద్రి దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీ కూడా థియేటర్లో సినిమా చూడటానికి వచ్�
ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. RRR టీం వాళ్ళు ఎవరికి వాళ్ళు తమ ఫ్యామిలీలు, సన్నిహితులు, స్నేహితులతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆదివారం నాడు కాల భైరవ స్నేహితులతో కలిసి RRR సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నాడు. చరణ�
రాజమౌళి తనయుడు కార్తికేయ మ్యారేజ్, జగపతి బాబు సోదరుడు రామ్ ప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్తో ఈ నెల 30వ తేదీన, పింక్ సిటీ జైపూర్లో గ్రాండ్గా జరగనున్న సంగతి తెలిసిందే.