Home » Rajamouli
గుంటూరు కారం తర్వాత ఏంటి?
ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ కోసం రాజమౌళి తమిళనాడు వెళ్లారు. అక్కడ టెంపుల్స్, బీచ్, రిసార్ట్స్ లలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు జక్కన్న. ఇటీవలే ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన రాజమౌళి తాజాగా తమిళనాడుని పొగుడుతూ ట్వీట్ చేశాడు.
న్యూచాటెల్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్లో (NIFFF) బాహుబలి క్రేజ్ మాములుగా లేదు. ఇన్నాళ్ల తరువాత కూడా బాహుబలి గురించి ఇంటర్నేషనల్ ఆడియన్స్..
తన సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ప్రపంచ వేదికల పై నిలబెట్టిన రాజమౌళి.. అరుదైన గౌరవం అందుకున్నాడు. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్..
రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పో ఫోన్ యాడ్ అదిరిపోయింది. ఆ యాడ్ కూడా జక్కన్న మార్క్ తో అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా చూసేయండి.
ఇన్నాళ్లు RRR తో బిజీగా ఉండి ఇటీవలే కొద్దిగా ఖాళీ అయ్యారు రాజమౌళి. త్వరలో మళ్ళీ మహేష్ సినిమాతో బిజీ కానున్నారు. దీంతో ఈ గ్యాప్ లో ఫ్యామిలీకి సమయం కేటాయించారు. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు జక్కన్న.
ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్లోనే కాదు అంతర్జాతీయంగా రాజమౌళి తదుపరి చిత్రంపై ఎంతో ఆసక్తి నెలకొంది. జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఉండనుందని ఇప్పటికే తెలియజేశారు.
ఇటీవలే ఆర్జీవీ తన కొత్త ఆఫీస్ డెన్ ని స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడుతూ రాజమౌళి గురించి, ఆయన సక్సెస్ గురించి ప్రస్తావన రాగా ఆసక్తిగా స్పందించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించిన RRR.. ఇంకా తన మ్యానియాని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా ఆ భాషలో రిలీజ్ కి సిద్దమవుతుంది.
బాహుబలి సినిమాలో తమన్నా అవంతిక అనే పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే పార్ట్ 1లో తమన్నా కొంచెం ఎక్కువసేపు కనిపించినా బాహుబలి పార్ట్ 2లో మాత్రం అతిధి పాత్రలా కనిపిస్తుంది.