rajamundry central jail

    Pattabhi Release : జైలు నుంచి విడుదలైన పట్టాభి

    October 23, 2021 / 07:42 PM IST

    సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పై విడుదలయ్యారు. రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన పట్టాభి విజయవాడకు బయలుదేరారు.

10TV Telugu News