-
Home » Rajanna Sirisilla District
Rajanna Sirisilla District
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసుల భార్యల ధర్నా
October 24, 2024 / 11:07 AM ISTతమ భర్తలకు అధికారులు తీరికలేకుండా డ్యూటీలు వేస్తూ తమకు, తమ కుటుంబాలకు వారిని దూరం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
భార్యాభర్తల మధ్య ఘర్షణ.. ఆగ్రహంతో ఇల్లు తగలబెట్టిన భర్త.. వీడియో వైరల్
June 9, 2024 / 02:18 PM ISTపోలీసులు ఘటన స్థలంకు చేరుకొని దగ్దమైన ఇంటిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Minister KTR: సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇలా.. ఏఏ కార్యక్రమాల్లో పాల్గొంటారంటే..
April 10, 2023 / 08:42 AM ISTమంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.
Rajanna Sirisilla District: ఉరివేసుకుని కుమారుడు ఆత్మహత్య.. చూసి తట్టుకోలేక తానూ ఉరివేసుకుని తల్లి మృతి
January 16, 2023 / 11:24 AM ISTఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి బలవన్మరణాన్ని చూసి తట్టుకోలేక తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెక్కపల్లిలో చోటుచేసుకుంది.…
Telangana : మెడలో తాళిబొట్టు తీసి సీఐ మీదకు విసిరేసిన మహిళ
June 16, 2022 / 04:59 PM ISTమెడలో తాళిబొట్టు తీసి సీఐ మీదకు విసిరేసింది ఓ మహిళ . తన భర్తను చంపిన వ్యక్తికి సీఐ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ మెడలో తాళిబొట్టు తీసి విసిరేసింది.
Minister ktr: నేడు రాజన్నసిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..
May 10, 2022 / 07:32 AM ISTరాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే. తారక రామారావు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు ...
Omicron In Telangana : తెలంగాణలో 21కి చేరిన ఒమిక్రాన్ కేసులు..రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకరికి కొత్త వేరియంట్
December 20, 2021 / 08:07 PM ISTరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఇటీవల దుబాయ్ నుండి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు.