Home » rajastan congress party
మరికొద్ది గంటల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికేందుకు సచిన్ పైలట్ వర్గీయులు ఝలావర్ జిల్లాలో పోస్టర్లు వేయించారు. అయితే, ఆ పోస్టర్లపైనే రాజస్థాన్ పీసీసీ చీఫ్ తన పేరుతో ముద్రి�
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి గెహ్లాట్ను ముఖ్యమంత్రి చేశారని, అయితే ఆయన మాత్రం ఆ ప్రజల మాటలను అస్సలు వినడం లేదని రాజే విమర్శించారు. తప్పుడు ప్రచారం చేయడంలో అబద్ధాలు చెప్పడంలో గెహ్లాట్ చాలా నిష్ణాతుడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్