Home » Rajasthan BJP MP Hanuman Beniwal Confused
హోం మంత్రి అమిత్ షా సహా ఇప్పటివరకు ఏడుగురు కేంద్రమంత్రులు, 25 మంది ఎంపీలకు కరోనా సోకింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలందరికీ కరోనా పరీక్షలు చేయగా..దాదాపు 25 మందికి పైగా ఎంపీలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చినవారందరినీ �