Home » Rajasthan Chief Minister Ashok Gehlot
కొందరు టీవీ యాంకర్లు, కొన్ని టీవీ షోలను బహిష్కరించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. త్వరలోనే జాబితాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కారణం ఏంటంటే?
ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహాన్ని శనివారం రాజస్థాన్ రాష్ట్రంలో ఆవిష్కరించనున్నారు. దీనిని రాజ్సమండ్ జిల్లాలోని నాథద్వారాలో 369 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ శివుడి విగ్రహ ప్రారంభ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అధ్యక్ష పదవికి ముందువరుసలో ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తదుపరి రాజస్ధాన్ సీఎంగా సచిన్ పైలట్ పేరు తెర�