Home » Rajasthan Congress crisis
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ గురువారం ఢిల్లీలోని టెన్ జనపథ్లో పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలిగిన కొద్ది గంట
రాజస్థాన్ కాంగ్రెస్లో ఎలాంటి డ్రామా లేదని, ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు.