Home » Rajasthan Kota
కిడ్నాప్ తన కూతురి ఫొటోను ఫోన్లో చూడగానే భయాందోళనతో ఆ తండ్రి వణికిపోయాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగెత్తాడు.
Mahashivratri Procession : రాజస్థాన్లోని కోటాలో మహాశివరాత్రి ఊరేగింపు వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు వేడుకల్లో పాల్గొన్న 14 మంది చిన్నారులు విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు.
ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి ఎంతో భయానకంగా ఉంటాయి. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే ప్రాణాలు పోతాయి. కళ్ల ముందే మృత్యువులోకి జారుకుంటారు. అలాంటి ఓ షాకింగ్ ఘటన ఒకటి రాజస్తాన్ లో చోటు చేసుకుంది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడు. చ�
రాజస్తాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్ కోసం బయలుదేరిన మహేశ్ చంద్ర తన్వర్(62) పై ఎద్దు దాడి చేసింది. తన కొమ్ములతో పదే పదే పొడిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తన్వర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.