Home » Rajasthan man
రాజస్థాన్, బర్మర్ జిల్లాకు చెందిన నర్పాత్ సింగ్ రాజ్పురోహిత్ జమ్మూ నుంచి రాజస్థాన్లోని జైపూర్ వరకు సైకిల్పై యాత్ర చేశాడు. జనవరి 2019లో మొదలైన అతడి యాత్ర 2022 ఏప్రిల్ వరకు సాగింది. మూడేళ్లకుపైగా అతడి యాత్ర సాగింది. సైకిల్పై దేశంలోనే అత్యధిక �
రాజస్థాన్లో ఒమిక్రాన్ వేరియంట్ బారినపడి కోలుకున్న 73ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. రాష్ట్రంలోని ఉదాయ్ పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ న్యూమోనియాతో ప్రాణాలు కోల్పోయాడు.
ఓ స్మార్ట్ ఫోన్, జల్సా కోసం ఖర్చులకుమ డబ్బులు సంపాదనే లక్ష్యంగా ఓ యువకుడు దారుణాకి ఒడికట్టాడు.
అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త..భార్య ముక్కును కోసి పడేశాడు. పుట్టింటికి వెళుతానని అనడమే ఆమె చేసిన తప్పు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పాపం పండితే పాతకాలం నాటి పాపాలన్నీవెంటాడతాయి. ఎప్పుడు దశాబ్దాల క్రితం చేసిన ఓ దారుణం 70 ఏళ్ల వృద్ధ సన్యాసిని వెంటాడింది. సంసార బంధాలను వదిలేసి క్రిష్ణా..రామా అనుకుంటున్న వయస్సులో కటకటాల వెనక్కి నెట్టింది. ఎవరా వృద్ధ సన్యాసి? ఏమా కథ తెలుసుకుంద