rajeev bhattacharya

    BJP chiefs: రెండు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

    August 25, 2022 / 07:24 PM IST

    2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షుల్ని నియమించింది. ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా భూపేంద్ర సింగ్ చౌదురిని, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా రాజీవ్ భట్టాచార్యను బీజేపీ నియమించింది.

10TV Telugu News