-
Home » Rajesh Bhushan
Rajesh Bhushan
New Delhi: ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
ఎండ వేడిమి వల్ల ప్రజలకు తలెత్తే అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న�
Covid Returns : ఆగ్నేయాసియాలో కరోనా ఉప్పెన.. నిర్లక్ష్యం వద్దు.. నాల్గో వేవ్ ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..!
Covid Returns : కరోనా మహమ్మారి అంతం కాలేదు. కరోనా ఇంకా మనతోనే ఉంది. కాస్తా వైరస్ తీవ్రత తగ్గింది మాత్రమే.. ఏ క్షణమైనా దేశంలో కరోనా విజృంభించే ఛాన్స్ లేకపోలేదు.
Covid Review: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలన్న కేంద్రం
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులపై అధికారులు సమీక్షలు చేపట్టాలని జాతీయ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు
Covid-19 In India : ఆ జిల్లాల్లో కర్ఫ్యూ విధించండి..రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశంలో రెండు వారాలుగా కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది.
Rajesh Bhushan : ఒమిక్రాన్ వేరియంట్.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయపెడుతుంది. బోట్స్వానా, దక్షిణాఫ్రికా, బెల్జియం ఇజ్రాయెల్, హాంకాంగ్లలో ఈ కేసులు బయటపడ్డాయి.
Centre On New Strain : ఆఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్..భారత్ హైఅలర్ట్..రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దక్షిణాఫ్రికా, హాంకాంగ్ మరియు బోట్స్వానా దేశాలలో కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం రేపిన నేపథ్యంలో ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్ మరియు టెస్టింగ్ కోసం
Delta Plus Covid Variant : భారత్ లో 22 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు
కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో భారత్ తో సహా 9 దేశాల్లో...
Global Infection Records : ప్రపంచ కరోనా వ్యాప్తి రికార్డులను దాటేసిన భారత్.. ఎందుకీ దారుణ పరిస్థితి?
ప్రపంచంలో కంటే అత్యంత వేగంగా కరోనావైరస్ భారతదేశంలో వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతోంది. కరోనా తీవ్రత కారణంగా భారత్ ఆర్థికపరంగా, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది
దేశ ప్రజలకు సంక్రాంతి కానుక : జనవరి 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్
corona vaccination process will start from the 13th of january : దేశ ప్రజలకు సంక్రాంతి కానుకగా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. మంగళవ