Home » rajghat
ఢిల్లీలో నారా లోకేష్..
ఈశాన్య ఢిల్లీ తగులబడుతోంది. మూడు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్పూర్ తదితర ప్రాంతాల్లో సీఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో హింసాత్మ�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్ష పార్టీలు, పలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని రాజ్ఘాట్లో సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ �
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఢిల్లీలోని రాజ్ఘాట్ ప్రాంతంలో నిర్వహించిన సత్యాగ్రహ ధర్నా కార్యక్రమంలో పాల్గొని పౌరసత్వ చట్టంపై మాట్లాడనున్నారు. దేశంలోని స్టూడెంట్స్, యువతకు ట్విట్టర్ ద్వారా ఉద్దేశాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ�
ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నల్లచొక్కా ధరించి దీక్ష ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ బాబు…దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో చేపట్టిన ఈ దీక్షను హస్తినకు మార్చారు. ఏపీ భ�
మహాత్మ గాంధీ 71 వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ఆయ సమాధి దగ్గర ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిప�