Home » Rajya Sabha Polls
ఏపీలో మూడు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే.
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా, వాటిలో 41 స్థానాలు ఏకగ్రీవం కావడంతో నాలుగు రాష్ట్రాల్లో మిగిలిన 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగిన వ�
రాజ్యసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురైన తరుణంలో కర్ణాటక జేడీ(ఎస్)ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ కాంగ్రెస్ కు ఓటేశారు. అంతేకాకుండా ఇది తనకు చాలా ఇష్టమని కామెంట్ కూడా చేశారు,. తాను కాంగ్రెస్ కు ఓటేశానని అది తనకు చాలా ఇష్టమంటూ వివరించారు.
కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.
బీజేపీని ఓడించడానికి హిందుత్వ పార్టీ శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమితో ఎంఐఎం చేయి కలిపింది.
ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేతలు రణ్దీప్ సుర్జేవాలా, జైరాం రమేశ్, శివసేన నేత సంజయ్ రౌత్ కూడా పోటీ చేస్తున్నారు.
నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వబోమని ముంబై కోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర నుంచి ఆరు సీట్లకు
నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు.
Akhilesh Yadav : సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్న మాట నిలబెట్టుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసేందుకు మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరీకే ఛాన్స్ ఇచ్చారు.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భార్యకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వినిస్తున్నాయి. అలాగే సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డికి కూడా అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.