Home » Rajya Sabha Secretariat
BRS : పలు మార్లు విజ్ఞప్తి తర్వాత చైర్మన్ ఆమోదంతో రాజ్యసభ సచివాలయం ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది.
పార్లమెంటు సభ్యులు ఎటువంటి ప్రదర్శన, ధర్నా కోసం పార్లమెంట్ ఆవరణాన్ని ఉపయోగించొద్దంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ ఓ బులెటిన్ లో తెలిపారు. సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు.
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పీయూష్ గోయల్ వంటి ప్రముఖుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ కానున్న స్థానాలు తిరిగి వైసీపీ, టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.