Home » rajyasabha members
సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా, కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై వారి కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజ్యసభలో ఎక్కువగా వృద్దులు ఉన్నారు. పెద్ద�