Home » Rajyasabha seats
ఈరోజు సాయంత్రానికి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎవరిని పంపిస్తారు? అనే విషయం అధికారిక ప్రకటన రానుంది. ఈక్రమంలో బీసీ సంఘం నేత ఆర్. క్రిష్ణయ్యను వైసీపీ పెద్దల సభకు పంపనుంది. దీనికి సంబంధి సీఎం జగన్ క్రిష్ణయ్య పేరును ఖారారు చేశారు. తాడేపల్లిలో సజ్జల�
పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది