Ram Jethmalani

    రామ్ జెఠ్మలానీకి నివాళులర్పించిన ప్రధాని

    September 8, 2019 / 10:58 AM IST

    అనారోగ్యంతో ఇవాళ(సెప్టెంబర్-8,2019)ఉదయం కన్నుమూసిన ప్రముఖ న్యాయవాది,మాజీ కేంద్రమంత్రి రామ్ జెఠ్మలానీ(95)కి ప్రధాని మోడీ నివాళులర్పించారు. జెఠ్మలానీ నివాసానాకి వెళ్లిన మోడీ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళుర్పించారు. జెఠ్మలానీ కుటుంబసభ్యుల�

    రామ్ జెఠ్మలానీ ఇకలేరు

    September 8, 2019 / 04:51 AM IST

    ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్‌ జెఠ్మలానీ(95)  ఇకలేరు. పూర్తిగా క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ప్రస్తుత పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్సుల్లోని సిఖార్‌పూర్‌ ప్రాంతంలో 1923 సెప్టెంబర�

10TV Telugu News