Home » Ram Mandir Bhoomi Pujan
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి వద్ద ఆలయ నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభమవుతుంది. కులమతాలకు అతీతంగా దేశం యావత్తూ అయోధ్యవైపే ఆసక్తిగా ఎదరుచూస్తున్న వేళ.. హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామాలయ నిర్మాణం శంకుస్థాపన ఘట్టం బుధవారం(05 ఆగస్ట్ 2020) ప్రధానమంత�
ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరగనున్న రామ్ మందిర్ నిర్మాణం భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానించబడిన సాధువులు, నాయకులు మరియు ఇతర ప్రముఖులు వారి COVID-19 పరీక్షల రిపోర్ట్ను చూపిస్తేనే అయోధ్యలోకి ఎంట్రీ ఉంటుంది. నెగెటివ్ వస్తేనే ప్రవేశం ఇవ్వనున్నట్లు అ�