Home » Ram Mandir construction
Ram Temple : 2024 డిసెంబర్ 30 నాటికి 1వ, 2వ అంతస్థులు పూర్తవుతాయి. 2025 డిసెంబర్ నాటికి పూర్తి ఆలయ సముదాయం సిద్ధమవుతుంది.
అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రామ మందిరం నిర్మాణానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మి
అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని నరేంద్ర మోడీ పునాది రాయి వేశారు.. భారత్ సహా ప్రపంచమంతా ఇప్పుడు అయోధ్య రామ మందిరం గురించే ట్రెండింగ్ టాపిక్ నడుస్తోంది. ఒకవైపు శ్రీరాముడి గుణగణాలను కీర్తిస్తూనే మరికొందరు రావణుడి పరాక్రమాలను కూడా ప్రశంసిస్త�