Ram temple event

    అయోధ్య రామజన్మభూమిలో రెండో రోజు వైదిక కార్యక్రమాలు

    August 4, 2020 / 01:10 PM IST

    అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన వైదిక, పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెండో రోజూ(మంగళవారం, ఆగస్టు 4,2020) పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి బుధవారం(ఆగస్టు 5,2020) శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. ఆలయ నిర�

    అయోధ్య రామాలయ పూజారి సహా 15 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

    July 30, 2020 / 02:46 PM IST

    భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. యూపీలోని అయోధ్యలో రామాలయ పూజారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆలయ పూజారితో పాటు మరో 15 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. �

10TV Telugu News