Rama Mandira

    అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్‌ఎస్‌ఎస్‌ డెడ్‌లైన్‌

    January 18, 2019 / 11:16 AM IST

    ఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్‌ఎస్‌ఎస్‌ డెడ్‌లైన్‌ విధించింది. 2025 నాటికి రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత భయ్యాజీ జోషి తెల�

10TV Telugu News