Home » Ramachandra Pillai
బుచ్చిబాబు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర వహించాడని, దీని ద్వారా హైదరాబాద్కు చెందిన పలు మద్యం సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించాడనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మంగళవారం రాత�
పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు, శ్రీనివాస్ రావు ద్వారానే లావాదేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు లావాదేవీలపైన శ్రీనివాస్ రావును ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో ద�
రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం ఉన్న ఫొటో బయటకు రావడంతో రాజకీయ కలకలం చెలరేగింది. తాజా సోదాల ఆధారంగా కొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
లిక్కర్ స్కామ్ కేసు నిందితులతో ఎమ్మెల్సీ కవిత ఫొటో బయటకు రావడంపై రాజకీయ దుమారం చెలరేగింది. రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం తిరుపతి వెళ్లింది.