Home » Ramanuja Sahasrabdi Utsav updates
120 కిలోల స్వర్ణమూర్తి కావడం.. అంతేగాకుండా అలంకారణకు ఐదారు కిలోల బంగారు ఆభరణాలను కూడా వినియోగించారు. ప్రస్తుతం స్వర్ణమూర్తి విలువ 75 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే...
ఈనెల 2 నుంచి అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ముచ్చింతల్ లో...
12వ తేదీ శనివారం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం ఉప రాష్ట్రపతి, ఆదివారం రాష్ట్రపతి రాక...
ముచ్చింతల్లో భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం 10వ రోజు ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర పఠనం, ఉదయం 7.30 గంటలకు...