Home » Ramayanam Serial
రామానంద సాగర్ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం సీరియల్ తెరకెక్కింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహ్రీ నటించారు. 1987 నుంచి 1988 వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవ్వగా అప్పట్లోనే విశేష ప్రజాదరణ దక్కించుకొని �
ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆదిపురుష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్స్ రోజుకొకరు వచ్చి ఆదిపురుష్ ని విమర్శిస్తున్నారు.