Home » Ramayapatnam Port
ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు మొదటి దశ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని, సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించి, పోర్టు
సీఎం జగన్ రామాయపట్నం పోర్ట్ ప్రాంతానికి విచ్చేయనున్నారు. ఆయన చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు తీర ప్రాంతమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పోర్ట్ ఏరియాలో హెలికాప్టర్లో ల్యాండ్ అవుత�