Ramayapatnam Port

    YS Jagan: రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్

    July 20, 2022 / 12:33 PM IST

    ప్ర‌కాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు మొద‌టి ద‌శ ప‌నుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ ఇవాళ శంకుస్థాప‌న చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని, సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డ్రెడ్జింగ్‌ పనులను ప్రారంభించి, పోర్టు

    CM Jagan: సీఎం జగన్ చేతుల మీదుగా పోర్ట్ పనులు ప్రారంభం

    July 20, 2022 / 07:35 AM IST

    సీఎం జగన్ రామాయపట్నం పోర్ట్ ప్రాంతానికి విచ్చేయనున్నారు. ఆయన చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు తీర ప్రాంతమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పోర్ట్ ఏరియాలో హెలికాప్టర్‌లో ల్యాండ్ అవుత�

10TV Telugu News