Home » Ramchandra Yadav
ప్రాజెక్టు పనులు యధావిధిగా కొనసాగేలా రైతులతో ఆదివారం సంఘీభావ సభను వైసీపీ ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. ఈ సభలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పాల్గొన్నారు.