Home » ramesh hospitals
విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కరోనా కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ప్రముఖ డాక్టర్, రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ అధినేత డాక్టర్ రమేష్ బాబు పరారీ అయ్యారు. స్వర్ణ ప్య�
ఏపీలో సంచలనం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై ఇవాళ(ఆగస్టు 21,2020) విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. 8వ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు కేసుని విచారించనుంది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన రమేష్ ఆసుపత్రి ముగ్గురు సిబ్బంది దాఖలు చేసిన బెయిల్ పిటిష�
ఏపీలో కలకలం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసు దర్యాఫ్తులో భాగంగా ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. దుబాయ్ కేంద్రంగా �
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలన రేపిన సంగతి తెలిసింది. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఎంట్రీతో మరింత హీటెక్కింది. రామ్ చేసిన ట్వీట్లు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. సీఎం జగన్ ను తప్పుదార
విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాద ఘటన తర్వాత రమేశ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రమేశ్ బాబు పరారీలో ఉన్నారు. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు కొనసాగుతోంది. ఆగస్టు 30న విచారణకు హాజరుకాకప