-
Home » Ramnath Kovind
Ramnath Kovind
One Nation One Election: జమిలి ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
ఎన్నికలకు సంబంధించి ఒక అధ్యయన నివేదిక విడుదలైంది. దాని ప్రకారం, దేశంలోని మూడు అంచెల్లో లోక్సభ నుంచి పంచాయతీ స్థాయి వరకు ఎన్నికల నిర్వహణకు మొత్తం రూ. 10 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
Jamili Elections: జమిలి ఎన్నికలకు ఉన్న అవాంతరాలేంటి.. తెలంగాణ ఎన్నికల వాయిదాకు అవకాశం ఉందా?
మరో ఆర్నెల్లలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఆగమేఘాల మీద జమిలి దిశగా అడుగులు వేస్తోంది మోదీ ప్రభుత్వం.
Jamili Elections: వన్ నేషన్, వన్ ఎలక్షన్.. బీజేపీ వ్యూహమేంటి.. విపక్షాల అభ్యంతరాలేంటి?
కేంద్ర ప్రతిపాదిస్తున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలంటే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం చేయడమో లేక కేంద్రమే ముందుగా ఎన్నికలకు రావడమో జరగాల్సివుంది.
India – Turkmenistan: భారత్ వరకు గ్యాస్ పైప్లైన్ నిర్మాణాన్ని పునరుద్దరించనున్న తుర్క్మెనిస్తాన్
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారత్ వరకు నిర్మించ తలపెట్టిన ట్రాన్స్ అఫ్గాన్ పైప్ లైన్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తుర్క్మెనిస్తాన్ ప్రకటించింది
Padma Awards: రాష్ట్రపతి భవన్లో రెండో విడత ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ చేతుల మీదుగా రెండో విడత పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం జరగనుంది. మార్చి 21న తొలి విడతలో భాగంగా 54మందికి పురస్కారాలు అందజేయగా..
PM Modi: పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతితో మోదీ భేటీ
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో గురువారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కోవింద్ ని కలిశారు మోదీ. బుధవారం తన పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై
PM Modi: అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తూనే ఉంటాం – ప్రధాని మోదీ
కొత్త సంవత్సరం 2022 సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. 2021 డిసెంబర్ 31 అర్ధరాత్రికి ముందు నుంచే ఆ క్షణాల కోసం ఎదురుచూసి తేదీ మారగానే పరస్పరం శుభాకాంక్షలు....
Ram Nath Kovind : ఈ నెల 29న హైదరాబాద్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేయనున్నారు.
Ramnath Kovind: మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తరాఖాండ్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న బేబీ రాణి రాజీనామాను ఆమోదించారు. దాంతోపాటుగా ఆ మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు.
Ministers Resignation :12మంది మంత్రుల రాజీనామాలని ఆమోదించిన రాష్ట్రపతి
బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కొత్త వారికి చోటు కల్పించే క్రమంలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.