Ramula vari temple

    Nalgonda : రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి

    May 28, 2022 / 04:50 PM IST

    నల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్   వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

10TV Telugu News