-
Home » Ramula vari temple
Ramula vari temple
Nalgonda : రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి
May 28, 2022 / 04:50 PM IST
నల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.