Home » Ramya's body
పాపికొండల విహారయాత్రకు వెళ్తూ.. గతనెల 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు బోల్తా కొట్టిన ఘటనలో ఇంకా నలుగురు ఆచూకీ తెలియడం లేదు. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.