Ramya's body

    బోటు ప్రమాదం : రమ్య ఎక్కడమ్మా

    October 23, 2019 / 07:01 AM IST

    పాపికొండల విహారయాత్రకు వెళ్తూ.. గతనెల 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు బోల్తా కొట్టిన ఘటనలో ఇంకా నలుగురు ఆచూకీ తెలియడం లేదు. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

10TV Telugu News