Home » Rana Daggubati
వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు సిరీస్ పై టాలీవుడ్ లో పూర్తి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని లేడీ మెగాస్టార్ విజయశాంతి కూడా స్పందించింది.
బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. మొదటి సినిమాతో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం వెకేషన్ టూర్ లో ఉన్న మృణాల్ తనని ఒక హ్యాకర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఒక వీడియో రిలీజ్
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. తన బాబాయ్ విక్టరీ వెంకటేష్తో కలిసి ఈ వెబ్ సిరీస్లో నటిస్తున్న రానా, దీన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ చేస్�
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. మార్చి 10 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. కాగా ఈ సిరీస్ ప్రమోషన్స్ లో.. ఈ సిరీస్ ని ఫ్యామిలీ తో కలిసి చూడకండి అంటూ వెంకటేష్, రానా ఉచిత సలహా ఇస్తున్నారు.
టాలీవుడ్ లో అందరూ మెచ్చిన స్టార్ కపుల్ అంటే.. అది అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతారు అని ఎవరు అనుకోలేదు. 2017 లో పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంత.. 2021 లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వార్త మీడియాలో హాట్ టాపికే. తాజాగా టాలీవుడ్
బాలీవుడ్ లో తెలుగు హీరోల హవా గురించి అడగగా రానా సమాధానమిస్తూ.. ఇప్పుడు తెలుగు హీరోల సినిమాలు బాలీవుడ్ లో బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. నా ఘాజీ సినిమా హిందీలో కూడా చేశాను. నేను బాహుబలి షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు ఒకసారి ముంబై వచ్చాను. అప్పుడు ము�
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ గతేడాది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, దర్శకుడు సాగర్ చం
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్లో ‘సైంధవ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఇటీవల స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇక వెంకీ తొలిసారి నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ రిలీజ్కు రె�
బాహుబలి సినిమాలో నటించి ప్రభాస్తో సమానంగా పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు 'రానా దగ్గుపాటి'. తాజాగా ఈ హీరో ‘ట్రైన్ టికెట్ టైగర్’ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. రేపటి నుంచి మీ స్క్రీన్స్లో ప్రీమియర్ కానుంది అంటూ ట్వీట్ చేశాడు. అయిత
టాలీవుడ్ హల్క్గా పేరుతెచ్చుకున్న యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా నటించగా, దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కించాడు.