Home » RANA KAPOOR
యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్తోపాటు ఇతరులకు చెందిన రూ.2,800 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసు కింద వీటిని స్వాధీనం పరుచుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో �
యస్ బ్యాంకు సంక్షోభంకి సంబంధించి ఆ బ్యాంకు వ్యవస్థాపకుడైన రాణా కపూర్ను నిందితుడిగా పేర్కొంటూ ఆదివారం సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసులో సీబీఐ సోమవారం(మార్చి-9,2020)రాణాకపూర్ భార్య, కూతురు పేర్లను కూడా చేర్చింది. యస
లండన్ వెళ్లేందుకు ప్రయత్నించిన యస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ కూతురు రోషిణీ కపూర్ ను ముంబై ఎయిర్ పోర్ట్ లో అధికారులు అడ్డుకున్నారు. యస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభం లో మనీ లాండరింగ్ వంటి పలు ఆరోపణలతో ఇప్పటికే రాణాకపూర్ ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం త�
యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ రాణా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యస్ బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మారటోరియం విధించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి తనకు అసలు తెలియదని అన్నారు. గడచిన 13 నెలల నుంచి బ్