Home » ranathambore
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రణథంబోర్ అభయారణ్యంలోని పులి పిల్లలకు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్లు పెట్టారు. రాజస్థాన్లోని ఓ పులి పిల్లకు పారా ఒలింపిక్ పతక విజేత అవనీ లేఖరా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి ట్వీట్