Home » Rangareddy Road Accident
గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులు మహేశ్వరం మండలం మంకల్ పారిశ్రామిక వాడలోని శ్రీనాథ్ రోటో ప్యాక్లో పని చేస్తున్నట్లు తెలిసింది.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనంను కారు ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఓ శుభకార్యంలో వంట పనులు పూర్తిచేసుకొని కారులో స్వగ్�