Home » rape and murder case
విజయవాడ చిట్టినగర్కు చెందిన తస్నీమ్ ఫాతిమా హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని హత్నికుండ్ డ్యామ్లో పడేసిన యువతి మృతదేహాం ఈ రోజు లభ్యమయ్యింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్న నిందితులను విజయవాడ తీసుకువచ్చేందుకు పోలీసుల�
దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నలుగురు నిందితులే దిశను హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సీకి సాక్ష్యాలు ఇచ్చారు.
“దిశ” హత్యాచార ఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ బాధించిందని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. లోక్ సభలో ఈరోజు దిశ హత్యాచార ఘటనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటన దేశం మొత్తం తలదించుకునేలా చేసింది.ప్రతి ఒక్కరినీ బాధించిం
గుంటూరు : మంగళగిరిలోని ప్రేమ జంటపై దాడి కేసులో మిస్టరీ వీడటం లేదు. రోజులు గడుస్తున్నా కొద్ది అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక హత్య కేసులో మంగళగిరి పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. ఎవరైనా అనుమానాస్పదంగా మృతి చెందితే పూర్తి స్థాయిల