Home » rare surgery
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధురాలికి డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కడుపులో ఉన్న 5 కేజీల కణతిని అపరేషన్ చేసి తొలగించారు. 73 ఏళ్ల వృద్ధురాలు చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ కు రూ.2లక్షలు ఖర్చు
కిడ్నీలో రాళ్లు రావడం కామన్. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిలో కిడ్నీలో రాళ్లు వస్తుంటాయి. చాలామందిలో కిడ్నిలో రాళ్లతో బాధపడుతుంటారు. కొంతమందికి మందులతో కిడ్నీలు రాళ్లు కరిగిపోతాయి. మరి కొందరికి అవసరానికి బట్టి వైద్యులు.. సర్జర�