Home » Rath Yatra
ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. హిందూ క్యాలండర్ ప్రకారం ప్రతిఏటా ఆషాఢ శుక్ల విదియ నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది ఏకాదశి వరకు కొనసాగుతుంది.
ఒడిశాలోని పూరీలో 48గంటల పాటు కర్ఫ్యూ విధించారు. జులై 12న మొదలుకానున్న రథ యాత్ర సందర్భంగా ఆదివారం నుంచి అమలుచేయనున్నారు.
TMC Bike Rally And BJP Parivartan Yatra : పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ మరింత హీటెక్కుతోంది. ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆరోపణలు, దాడులు చేసుకుంటూ రాజకీయ వైరాన్ని మరింత లోతుకు తీసుకెళ్తున్�
CM Jagan Serious Comments : ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే మంచిపనులు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పనులు చూడలేక కడుపుమంటతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు జగన�
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో బీజేపీ నిర్వహించాలనుకున్న రథయాత్రకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. రథయాత్ర వల్ల పశ్చిమబెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, మత ఘర్షణలు చోటుచేసుకునే సున్నితమైన ప్రాంతాల్లోనే రథయాత్ర మ్యాప్ ఉందన�