Rath Yatra

    Jagannath Rath Yatra 2022 : పూరి జగన్నాథుడి రథయాత్ర నేడే

    July 1, 2022 / 09:23 AM IST

    ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. హిందూ క్యాలండర్ ప్రకారం ప్రతిఏటా ఆషాఢ శుక్ల విదియ నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది ఏకాదశి వరకు కొనసాగుతుంది.

    Rath Yatra: ఒడిశాలోని పూరీలో 48గంటల పాటు కర్ఫ్యూ

    July 11, 2021 / 03:24 PM IST

    ఒడిశాలోని పూరీలో 48గంటల పాటు కర్ఫ్యూ విధించారు. జులై 12న మొదలుకానున్న రథ యాత్ర సందర్భంగా ఆదివారం నుంచి అమలుచేయనున్నారు.

    పశ్చిమ బెంగాల్ లో పొలిటికల్ హీట్, ఒకే చోట, ఒకే టైం.. రెండు యాత్రలు

    February 6, 2021 / 08:12 AM IST

    TMC Bike Rally And BJP Parivartan Yatra : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ మరింత హీటెక్కుతోంది. ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆరోపణలు, దాడులు చేసుకుంటూ రాజకీయ వైరాన్ని మరింత లోతుకు తీసుకెళ్తున్�

    కడుపుమంటతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు – సీఎం జగన్ ఫైర్

    January 11, 2021 / 03:36 PM IST

    CM Jagan Serious Comments : ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే మంచిపనులు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పనులు చూడలేక కడుపుమంటతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు జగన�

    బీజేపీ రథయాత్రకు బ్రేక్ : అనుమతివ్వని సుప్రీం కోర్టు

    January 15, 2019 / 02:20 PM IST

    ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నిర్వహించాలనుకున్న  రథయాత్రకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. రథయాత్ర వల్ల పశ్చిమబెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, మత ఘర్షణలు చోటుచేసుకునే  సున్నితమైన  ప్రాంతాల్లోనే రథయాత్ర మ్యాప్ ఉందన�

10TV Telugu News