Home » Ravi Bishnoi
వెస్టిండీస్ తో జరిగిన 5వ చివరి టీ20 మ్యాచ్ లోనూ భారత్ అదరగొట్టింది. విండీస్ పై ఘన విజయం సాధించింది. 88 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది టీమిండియా.
చివరి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. భారత బౌలర్లను ఎడాపెడా బాదేశారు. పరుగుల వరద పారించారు. డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడగా, లియామ్ లివింగ్ స్టోన్ ధాటిగా ఆడాడు.(IndVsEng 3rd T20)
తొలుత బ్యాటింగ్ చేసిన సంజూ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్నో ముందు 179 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
వన్డే, టెస్ట్ సిరీస్లలో ఓటమి తర్వాత.. ఇప్పుడు టీమిండియా వెస్టిండీస్పై సిరీస్ ఆడబోతుంది.
[svt-event title=”పంజాబ్దే మ్యాచ్.. సూపర్ డూపర్ విజయం” date=”19/10/2020,12:08AM” class=”svt-cd-green” ] ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫస్ట్ బంతిని క్రిస్ గేల్ సిక్సర్గా మలిచాడు. తర్వాతి బంతిని సింగిల్ తియ్యగా.. మూడవ బంతిని, నాల్గవ మయాంక్ ఫోర్లుగా మలిచాడు. దీంతో సూపర్ సూపర్ ఓవర్�