Home » Raviteja
'సినిమా చూపిస్తా మావ' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు 'త్రినాథ రావ్ నక్కిన'. ఈ డైరెక్టర్ రీసెంట్ గా తెరకెక్కించిన చిత్రం రవితేజ నటించిన 'ధమాకా'. ఈ మూవీ సూపర్ హిట్టు కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు దర్శకుడు. కాగా సినిమా ప్రమోషన్స్ ల�
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా రవితేజ ఓ స్పెషల్ నోట్ ని ట్వీట్ చేశాడు. ఈ నోట్ లో.. నా ఫ్యాన్స్, వెల్ విషర్స్ అందరికి నా ధమాకా సినిమాని భారీ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ధమాకా సక్సెస్ ని 2022 సంవత్సరంలో మనల్ని వదిలి వెళ్లిన........
మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్గా నిలిచింది. ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఈస్థాయిలో కలెక్షన�
చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి పూనకాలు లోడింగ్ సాంగ్ ని థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. హైదరాబాద్ సంధ్య 70 MM వద్ద మెగా అభిమానులు రచ్చ చేశారు. దీంతో పాటకే ఈ రేంజ్ లో రచ్చ చేస్తే ఇక సినిమా రిలీజ్ కి ఏ రేంజ్ లో �
డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ధమాకా సినిమా సక్సెస్ మీట్ కి వచ్చాడు. స్టేజిపై హరీష్ శంకర్ మాట్లాడుతూ రవితేజ తనకి ఛాన్స్ ఇచ్చాడని, ఒక సినిమా పోయినా ఇంకో సినిమా ఇచ్చి హిట్ సినిమా ఇచ్చాడని ఎమోషనల్ అవుతూ రవితేజ కాళ్ళకి దండం పెట్టాడు. అలాగే ఇటీవల కొంత
రవితేజ హీరోగా తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా 'ధమాకా'. ఈ సినిమా సక్సెస్ మీట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వచ్చాడు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ.. 'ఈ రవిశంకర్ లేకపోతే హరీష్ శంకర్ లేడు' అని రవితేజ కాళ్ళు మొక�
మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా, పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నా�
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేయడానికి సిద్దమవుతున్నాడు. 'వాల్తేరు వీరయ్య' మూవీ నుంచి హై వోల్టేజ్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. పూనకాలు లోడింగ్ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి, రవితేజ..
మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో కన్�
స్టార్ హీరో రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, ఇండస్ట్రీలో ఒక మాస్ హీరో ఇమేజ్ని సొంతం చేసుకొని 'మాస్ మహారాజ్' అనిపించుకుంటున్నాడు. కాగా ఈ హీరో వారసుడు త్వరలో 'ఇడియట్-2' సినిమాతో హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయ�